Monday 2 April 2012

శ్రద్దాంజలి

.పి సర్కిల్ - క్లాస్ 3 పూర్వ అధ్యక్షులు,
సి..టి.యు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, నెల్లూరు

కా. డి. రామ సుబ్బా రెడ్డి గారు
31-03-2012 ఉదయం గం.07-45 ని. లకు
నెల్లూరు నందు తుది శ్వాస విడిచారు.
వారి మృతికి సంతాపము తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము

No comments:

Post a Comment