Thursday 10 May 2012


2012 జనవరి17 సమ్మె సందర్భంగా యిచ్చిన హామీలు, తదుపరి మంత్రి గారితో సమావేశము తరువాత యిచ్చిన  హామీలుకార్య రూపము దాల్చనందున21-05-12తేదిన న్యుఢిల్లీ డాక్ భవన్   వద్ద NFPE & FNPO సెక్రటరీ జనరల్స్, అనుబంధ సంఘాల జనరల్ సెక్రటరీలు నిరాహార దీక్ష కార్యక్రమము చేయనున్నారు. ప్రతి సర్కిల్ లోనిChiefPMGఆఫీసుల వద్ద ఆయా సర్కిల్ నందలి సర్కిల్ కార్యదర్శులు,కార్య వర్గసభ్యులునిరాహారదీక్ష కార్యక్రమము చేపట్టవలసినదిగా జే.సి.ఎ పిలుపు నిచ్చినది

No comments:

Post a Comment